Wednesday 11 December 2019

Bhumana Abhinay Reddy

వైఎస్సార్ టీటీడీ ఔట్సోర్సింగ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిధిగా *శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారు.* ఈ కార్యక్రమం లో భూమన అభినయ్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాల మేరకు ఔట్ సోర్సింగ్ వర్కర్స్ కి టైంస్కేల్ ఇప్పించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం అని అన్నారు . ఎలక్షన్స్ మునుపే మన ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గారు ఔట్సోర్సింగ్ వర్కర్స్ కి టైంస్కేల్ ఇపిస్తానని మాట ఇచ్చానన్నారు. మీ అందరికి నేను అన్నివిధాలా సహకరిస్తానని తెలిపారు. వైస్సార్సీపీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమం లో శేఖర్ ( భాగ్యనగరం) , ప్రెసిడెంట్ గోవింద రాజు తదితురులు పాల్గొన్నారు.
Bhumana Abhinay Reddy
Bhumana Abhinay Reddy
Bhumana Abhinay Reddy

No comments:

Post a Comment